ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: టీడీపీ

ABN, Publish Date - Apr 26 , 2024 | 04:10 AM

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై బెదిరింపులకు దిగిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై బెదిరింపులకు దిగిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ గడువును ఈ నెల 30 దాకా పొడిగించాలని కోరారు. గురువారం అమరావతి సచివాలయంలో అదనపు ఎన్నికల అధికారిని టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, పర్చూరి అశోక్‌బాబు, ఏఎస్‌ రామకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కోనేరు సురేశ్‌ కలసి, వినతి పత్రాలు అందజేశారు.

Updated Date - Apr 26 , 2024 | 07:35 AM

Advertising
Advertising