ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శాప్‌ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:28 AM

క్రీడా ప్రాధికార సంస్థ బోర్డు రద్దయింది. వైసీపీ ప్రభుత్వం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్‌గా 15 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్‌, సభ్యులు అంతా రాజీనామా చేశారు

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): క్రీడా ప్రాధికార సంస్థ బోర్డు రద్దయింది. వైసీపీ ప్రభుత్వం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్‌గా 15 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్‌, సభ్యులు అంతా రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో శాప్‌ బోర్డు మొత్తం రద్దయింది. ఈ మేరకు క్రీడాశాఖ కార్యదర్శి వి.వినయ్‌ చంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని శాప్‌ ఎండీని ఆదేశించారు.

Updated Date - Jul 26 , 2024 | 07:39 AM

Advertising
Advertising
<