ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayashanthi: కిషన్ రెడ్డి సభలో 'ఆయన' ఉండడంతో ఇంటికొచ్చేసిన విజయశాంతి

ABN, First Publish Date - 2023-07-21T19:21:57+05:30

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిపై (Kiran Kumar Reddy) మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) విమర్శ‌లు గుప్పించారు.

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిపై (Kiran Kumar Reddy) మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) విమర్శ‌లు గుప్పించారు. కిర‌ణ్ కుమార్ రెడ్డిపై విజ‌య‌శాంతి పరోక్షంగా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన వారు స్టేజీపై ఉన్నారు. తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారూ అక్క‌డ ఉన్నారు. తెలంగాణ వ్య‌తిరేకులు అక్కడ ఉండటంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యా. అక్క‌డ చివ‌రి వ‌ర‌కు ఉండ‌టం అసాధ్యం. అందుకే కార్య‌క్ర‌మం ముగియ‌క‌ముందే వెల్లిపోవాల్సి వ‌చ్చింది." అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

Updated Date - 2023-07-21T19:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising