ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: వాళ్ళిద్దరూ సైబర్ నేరగాళ్లు: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2023-06-14T21:20:57+05:30

ధరణి పోర్టల్‌ పేరుతో దోపిడీకి తెరలేపారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధరణి పోర్టల్‌ పేరుతో దోపిడీకి తెరలేపారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ప్రభుత్వ పనిని ధరణి పేరుతో ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. దివాళా తీసిన కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో భూలావాదేవీలన్నీ ధరణి పోర్టలే నిర్వహిస్తోందన్నారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) సైబర్ నేరగాళ్లు అని విమర్శించారు. ధరణి అనేది కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు.. అది కేసీఆర్ దోపిడీకి గేట్‌ వే అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ధరణిలో జరిగిన లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని డిమాండ్ చేశారు. ధరణి లావాదేవీలపై తక్షణమే కాగ్ నివేదిక కోరాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Updated Date - 2023-06-14T21:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising