Home » Anumula Revanth Reddy- Congress
బీఆర్ఎస్ ప్రభుత్వం,మంత్రి కేటీఆర్పై ట్విట్టర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి (Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2500 సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద రూ.15 వేలు సాయం. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు సాయం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇంటి స్థలం.. ఇల్లు నిర్మించుకోవడానికి
కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటుగా రైతు, యువత, దళిత డిక్లరేషన్లలోనూ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించిన టీపీసీసీ.. రాష్ట్రంలోని
సామాన్య కార్యకర్తగా పనిచేయటం కోసమే కాంగ్రెస్లో చేరాను. దుర్మార్గపు పాలనను అంతమొందించాలంటే ఏకతాటిపైకి రావాలి. పాలమూరులో అభివృద్ధి మాటున అరాచకం జరుగుతోంది. సిద్ధాంతాలు వేరైనా ఏకమై విధ్వంసకపాలన
కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డిపై వేటు పడింది. కాంగ్రెస్ నుంచి కొత్త మనోహర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మనోహర్ రెడ్డిపై
ఇక తాజా పరిణామాలపై బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా తిరుగుబావుటా ఎగరేయడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు బుజ్జగింపులు చేస్తున్నా.. నేతలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా గట్టు దూకేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల
కాంగ్రె్సలో చేరికల దూకుడు కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్త నాయకులే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం వేగం పెంచింది. ఒకే రోజు అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రంగంలోకి దిగి కీలకమైన ఇద్దరు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెలోకి ఆహ్వానించారు. సోమవారం ఉదయం..
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు
బీఆర్ఎస్కు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు(Nallala Odelu ) గట్టి షాక్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy)సమక్షంలో ఓదేలు, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్(Congress)లో చేరారు.
ఇదిలా ఉంటే ఈ నెల 17న హైదరాబాద్లో సోనియాగాంధీతో భారీ బహిరంగ సభ జరగనుంది. అలాగే హైదరాబాద్లోనే సీడబ్ల్యూసీ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలంతా తరలివస్తున్నారు.