ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడుకు కనిపించడం లేదంటూ అడిషనల్‌ డీజీపీని కలిసిన కేసీఆర్‌ సోదరుడి కూతురు

ABN, First Publish Date - 2023-02-04T17:01:16+05:30

అడిషనల్‌ డీజీపీని కేసీఆర్‌ సోదరుడి కూతురు రమ్యరావు కలిశారు. తన కొడుకు రితీష్‌ కనిపించడం లేదంటూ అడిషనల్‌ డీజీపీకి ఆమె ఫిర్యాదు చేశారు. ‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అడిషనల్‌ డీజీపీని కేసీఆర్‌ సోదరుడి కూతురు రమ్యరావు కలిశారు. తన కొడుకు రితీష్‌ కనిపించడం లేదంటూ అడిషనల్‌ డీజీపీకి ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘నిన్న పోలీస్‌ అభ్యర్థులకు మద్దతుగా రితీష్‌ ఆందోళనలో పాల్గొన్నారు. హోంమంత్రి కొడుకుకి ఓ న్యాయం.. నా బిడ్డకు ఒక న్యాయమా?, నిన్న పోలీసులు మా ఇంటిని అర్థరాత్రి తనిఖీ చేశారు, అసభ్యంగా మాట్లాడారు, నా కొడుకు ఇంట్లో లేడన్నా పట్టించుకోకుండా తనిఖీలు చేశారు, బంజారాహిల్స్ పోలీసులు క్షమాపణ చెప్పాలి’’ అని రమ్యరావు పేర్కొన్నారు.

అసలేం జరిగింది..?

రాష్ట్రంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎస్ యూఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఎన్ఎస్ యూఐ ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లు ఎక్కడ ఉన్నారనేది తల్లిదండ్రులకు తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. వారిలో రమ్య రావు కుమారుడు రితేష్ రావు కూడా ఉన్నారు.

Updated Date - 2023-02-04T17:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising