ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS: అమిత్ షాతో పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి భేటీ.. తెలంగాణలో పొత్తులు, సీట్లపై చర్చ

ABN, First Publish Date - 2023-10-25T19:49:09+05:30

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ ముగిసింది.

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ ముగిసింది. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ముగ్గురు నేతలు చర్చించారు. జనసేన, తెలంగాణ బీజేపీ నేతల తిరుగు ప్రయాణమయ్యారు. అమిత్ షా తో భేటీ అనంతరం వచ్చిన విమానంలోనే పయనమయ్యారు. అమిత్ షాతో కలిసిన తరువాత మీడియాతో మాట్లాడకుండానే పవన్, కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. భేటీకి ముందు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

"చర్చల అనంతరం స్పష్టత ఇస్తాం. జనసేన.. ఎన్డీయే భాగస్వామి.. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాలపై చర్చించాం. ఏపీకి సంబంధించి అక్కడి పార్టీ.. లేదా కేంద్ర పార్టీ చూస్తుంది. అక్టోబర్ 1న బీజేపీ సీఈసీ మీటింగ్.. ఆ తర్వాతే రెండో జాబితా విడుదల చేస్తాం." అని కిషన్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-10-25T19:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising