Home » Amit Shah
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి తండ్రి లేఖ రాశారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్జప్తి చేశారు. తమ కోసం కొన్ని నిమిషాలు కేటాయించాలంటూ అమిత్ షాను అభ్యర్థించారు.
దేశంలో గత పదేళ్లుగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉగ్రవాదంపై పోరును ఆపబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు తీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని విధానంపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం జరుగుతున్న విధానాన్ని అమిత్ షాకు వివరించారు.
అమిత్షా పర్యటన నేపథ్యంలో అక్టోబర్ 22 నుంచి నాలుగు రోజుల పాటు ఎగుమతి-దిగుమతుల కార్యక్రమాలను ఆపివేయాలంటూ ది ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంతకుముందే నోటీసులు జారీ చేసింది.
తస్లీమా నస్రీన్ తన పోస్ట్లో అమిత్షాకు నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశం వంటి గొప్పదేశాన్ని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, గత 20 ఏళ్లుగా ఇండియా తనకు రెండో పుట్టినిల్లుగా ఉందని చెప్పారు.
హర్యానా కేంద్ర పరిశీలకునిగా వెళ్లిన అమిత్షా, నయబ్ సింగ్ సైనీ రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ బండారు దత్తాత్రేయను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.
హర్యానా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు.
ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్ గౌరవ అధ్యక్షుడు.. రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.
రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.
నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.