TS NEWS: జహీరాబాద్లో దారుణం.. పసికందు మృతదేహాన్ని పీకుతిన్న కుక్కులు, పందులు
ABN, First Publish Date - 2023-12-10T22:41:14+05:30
జహీరాబాద్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముళ్లపోదల్లో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పారేశారు.ముళ్లపొదల్లోని శిశువును కుక్కలు, పందులు పీక్కుతిన్నాయి. నడుము కింది భాగాన్ని కుక్కలు, పందులు తినేశాయి.
సంగారెడ్డి (జహీరాబాద్): జహీరాబాద్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముళ్లపోదల్లో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పారేశారు.ముళ్లపొదల్లోని శిశువును కుక్కలు, పందులు పీక్కుతిన్నాయి. నడుము కింది భాగాన్ని కుక్కలు, పందులు తినేశాయి. పట్టణ పరిధి అహ్మద్నగర్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సగ భాగం మిగిలిన పసికందు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహాన్ని జహీరాబాద్ మార్చురీలో పోలీసులు భద్రపరిచారు.
Updated Date - 2023-12-10T22:41:21+05:30 IST