ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sangareddy: దొంగను చితకబాదిన రైతులు..తీవ్రగాయాలతో మృతి

ABN, First Publish Date - 2023-03-26T11:43:02+05:30

జిల్లాలోని గుమ్మడిదలలో విద్యుత్ వైర్ల చోరికి పాల్పడుతున్న దొంగను రైతులు చితకబాదారు. గత కొన్ని రోజులుగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదలలో విద్యుత్ వైర్ల చోరికి పాల్పడుతున్న దొంగను రైతులు చితకబాదారు. గత కొన్ని రోజులుగా రైతుల బోర్ల దగ్గర చోరీకి గురవుతుండటంతో రైతులకు విద్యుత్ వైర్లు ఎవరూ దొంగిలిస్తున్నారా అనేది తెలియక ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఎట్టకేలకు విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్తున్న దొంగను పట్టుకుని రైతులు ఆగ్రహంతో చితకబాదారు. రైతుల చేతిలో తీవ్రగాయాల పాలైన మల్లేశం(29) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గ్రామస్థులు పలుమార్లు హెచ్చరించిన తీరు మారకపోవడంతో రైతులు కొట్టి చంపారు.

Updated Date - 2023-03-26T11:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising