ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Viveka Case : దస్తగిరి పిటిషన్‌పై విచారణ 20కి వాయిదా..

ABN, First Publish Date - 2023-11-15T12:04:53+05:30

వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్‌ను నవంబర్ 20కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. కౌన్సిల్ లేకపోవడంతో వాదనలకు దస్తగిరి అడ్వకేట్ సమయం కోరారు. నిందితులకు ఇచ్చిన హార్డ్ కాపీలను సైతం దస్తగిరి తీసుకోలేదు.

హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్‌ను నవంబర్ 20కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. కౌన్సిల్ లేకపోవడంతో వాదనలకు దస్తగిరి అడ్వకేట్ సమయం కోరారు. నిందితులకు ఇచ్చిన హార్డ్ కాపీలను సైతం దస్తగిరి తీసుకోలేదు. తనను నిందితుడి జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు. సాక్షిగా పరిగణించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దస్తగిరి పిటిషన్‌ను సీబీఐ కోర్టు నవంబర్ 20కి వాయిదా వేసింది.

వైఎస్ వివేకా కేసులో తనను దోషిగా తొలగించాలని.. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీట్‌లో తనను సాక్షిగా చేర్చిందని దస్తగిరి వెల్లడించారు. వైఎస్ వివేకా హత్యకేసులో దస్తగిరి ఏ-4గా ఉన్నాడు. అనంతరం ఇదే కేసులో అప్రూవర్‌గా మారాడు.

Updated Date - 2023-11-15T12:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising