Home » YS Viveka
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా.. అంటూ సీబీఐని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
కుటుంబం అన్నా.. కుటుంబ బంధాలన్నా.. జగన్ రెడ్డికి పెద్దగా నచ్చవు. ముఖ్యమంత్రి కాకముందు, సీఎం అయ్యాక.. ఆయన వ్యవహార శైలి, గతంలో చేసిన కుట్రలు వింటుంటే ఎంతటి విషపాతక లీడరో ఇట్టే అర్థమవుతుంది.
వివేకా హత్య కేసులో కీలక సాక్షుల మరణాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఆరుగురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రీసెంట్గా, రంగన్న మృతితో ఈ కేసు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
Pawan Kumar Investigation: ఎంపీ అవినాష్ అనుచరుడు పవన్ కుమారుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా కేసులో నిందితుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదుతో పవన్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తండ్రి హత్య కేసు విచారణపై హైకోర్టుకు పలు విజ్ణప్తులు చేశారు. సీబీఐ అధికారులతో పాటు నిందితులను కూడా ఆమె ప్రతివాదులుగా చేర్చారు.
Justice for Viveka: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
YS Viveka: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్ష్యులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మృతి చెందడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అక్కడే ఉన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం వాచ్మెన్ రంగయ్య మృతి అనుమానాస్పందమని స్పష్టం చేశారు. ఇక సీఎం చంద్రబాబు నాయడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆరేళ్లుగా కొనసాగుతున్న సమయంలో సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న వాచ్మన్ రంగన్న బుధవారం మృతి చెందడం అనుమానాలకు దారి తీస్తోంది.
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా కలిగించింది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిచెందారు.అయితే రంగన్న మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య తెలిపింది.
Telangana Highcourt: వివేకా హత్య కేసులో హైకోర్టును ఆశ్రయించారు అవినాశ్ రెడ్డి. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్ వేశారు.