• Home » CBI

CBI

టీటీడీ నెయ్యి టెండర్‌లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..

టీటీడీ నెయ్యి టెండర్‌లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..

శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..

వివేకా హత్య కేసు సీబీఐ తుది దర్యాప్తు పూర్తి.. సుప్రీంకోర్టులో విచారణ

వివేకా హత్య కేసు సీబీఐ తుది దర్యాప్తు పూర్తి.. సుప్రీంకోర్టులో విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం విచారణ జరగుతోంది.

కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్

కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.

TVK Vijay: 19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

TVK Vijay: 19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్‏లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు... సీబీఐకి చెప్పిన విజయ్

TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు... సీబీఐకి చెప్పిన విజయ్

విజయ్‌ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని ఆయన కోరారని సీబీఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల మంగళవారం విచారణ లేదని, పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సిందిగా పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాట కేసు.. సీబీఐ విచారణకు టీవీకే అధ్యక్షుడు విజయ్‌

TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాట కేసు.. సీబీఐ విచారణకు టీవీకే అధ్యక్షుడు విజయ్‌

కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిమిత్తం.. తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడి సీబీఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు విజయ్‌ని విచారించి.. ఆయన వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.

కల్తీ నెయ్యిపై చివరి దశకు చేరిన సీబీఐ దర్యాప్తు

కల్తీ నెయ్యిపై చివరి దశకు చేరిన సీబీఐ దర్యాప్తు

కల్తీ నెయ్యిపై సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరింది. అలిపిరి కార్యాలయంలో ఉదయం నుంచీ సీబీఐ జేడీ వీరేశ్ ప్రభు సమీక్షిస్తున్నారు. ఈ కేసుపై త్వరలో చార్ట్ షీట్ వేయనుండడంతో ఇప్పటిదాకా సాగిన దర్యాప్తుపై సిట్ బృందంతో చర్చిస్తున్నారు.

TVK Vijay: విజయ్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన సీబీఐ

TVK Vijay: విజయ్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన సీబీఐ

కరూర్ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే టీవీకే ఆఫీస్ బేరర్లను న్యూఢిల్లీలోని సీబీఐ హెడ్‌కార్వర్టర్‌లో అధికారులు ప్రశ్నించారు. జనవరి 12న తమ ముందు హాజరుకావాలని విజయ్‌కు సీబీఐ సమన్లు పంపింది.

CBI Summons Vijay: తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

CBI Summons Vijay: తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

IRCTC Scam: లాలూ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

IRCTC Scam: లాలూ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

లాలూ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హాజరుకాగా, సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ డీపీ సింగ్ హాజరయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పని చేసిన సమంయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి