• Home » CBI

CBI

సువేందు అధికారి పీఏ హత్య కేసులో షూటర్ అరెస్టు

సువేందు అధికారి పీఏ హత్య కేసులో షూటర్ అరెస్టు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రనాథ్‌ను కాల్చిచంపిన షూటర్ రాజ్‌కుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది.

'నీట్' పేపర్ లీక్ ఎఫెక్ట్.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్

'నీట్' పేపర్ లీక్ ఎఫెక్ట్.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్‌టీఏను రద్దుచేయాలని కోరుతూ యునైటెడ్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సీఎం విజయ్‌పై సీబీఐ కేసు నమోదుకు అవకాశం: ఎంపీ ఇన్బదురై

సీఎం విజయ్‌పై సీబీఐ కేసు నమోదుకు అవకాశం: ఎంపీ ఇన్బదురై

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచేందుకు బేరసారాల ద్వారా పరోక్షంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు పొందిన ముఖ్యమంత్రి విజయ్‌పై సీబీఐ కేసు నమోదు చేసే అవకాశముందని అన్నాడీఎంకే నేత, ఎంపీ ఇన్బదురై అభిప్రాయపడ్డారు.

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ రద్దైన సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. మరి పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు? అనే వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో అరెస్టైన నిందితులను కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ అధికారుల దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

మాజీ మంత్రి వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో కీలక పరిణామం

మాజీ మంత్రి వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్‌ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.

కాళేశ్వరంపై  సీబీఐతో విచారణ చేయించు.. బండి సంజయ్‌కు ఎంపీ చామల సవాల్

కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయించు.. బండి సంజయ్‌కు ఎంపీ చామల సవాల్

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ మద్యం కేసు..  కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ మద్యం కేసు.. కవితకు సీబీఐ నోటీసులు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి