• Home » CBI

CBI

రూ.3 కోట్ల లంచం కేసు.. ఐపీఎస్ అధికారి దీపక్‌ గహ్లావత్‌ అరెస్ట్‌

రూ.3 కోట్ల లంచం కేసు.. ఐపీఎస్ అధికారి దీపక్‌ గహ్లావత్‌ అరెస్ట్‌

ఐపీఎస్ అధికారి దీపక్‌ గహ్లావత్‌ అరెస్ట్‌ అయ్యారు. 3 కోట్ల రూపాయల లంచం కేసులో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

20 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. నింబాల్కర్ హత్య కేసులో మాజీ మంత్రికి విముక్తి..

20 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. నింబాల్కర్ హత్య కేసులో మాజీ మంత్రికి విముక్తి..

రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న పావన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, పద్మసింహ్ పాటిల్‌తో పాటు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో త్విశా భర్త ఏం చెప్పాడంటే..

త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో త్విశా భర్త ఏం చెప్పాడంటే..

త్విశా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. నిన్న (సోమవారం) సీబీఐ అధికారులు భోపాల్ వెళ్లారు. త్విశా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌పై ఎఫ్ఐఆర్‌ను రీరిజిస్టర్ చేశారు. దాదాపు 10 గంటల పాటు సీబీఐ అధికారులు సమర్థ్‌ను విచారించారు.

ట్విష శర్మ కేసు.. భోపాల్‌కు వెళ్లనున్న సీబీఐ బృందం!

ట్విష శర్మ కేసు.. భోపాల్‌కు వెళ్లనున్న సీబీఐ బృందం!

నటి ట్విష శర్మ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారణ జరిపింది.

సువేందు అధికారి పీఏ హత్య కేసులో షూటర్ అరెస్టు

సువేందు అధికారి పీఏ హత్య కేసులో షూటర్ అరెస్టు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రనాథ్‌ను కాల్చిచంపిన షూటర్ రాజ్‌కుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది.

'నీట్' పేపర్ లీక్ ఎఫెక్ట్.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్

'నీట్' పేపర్ లీక్ ఎఫెక్ట్.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్‌టీఏను రద్దుచేయాలని కోరుతూ యునైటెడ్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సీఎం విజయ్‌పై సీబీఐ కేసు నమోదుకు అవకాశం: ఎంపీ ఇన్బదురై

సీఎం విజయ్‌పై సీబీఐ కేసు నమోదుకు అవకాశం: ఎంపీ ఇన్బదురై

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచేందుకు బేరసారాల ద్వారా పరోక్షంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు పొందిన ముఖ్యమంత్రి విజయ్‌పై సీబీఐ కేసు నమోదు చేసే అవకాశముందని అన్నాడీఎంకే నేత, ఎంపీ ఇన్బదురై అభిప్రాయపడ్డారు.

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ రద్దైన సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. మరి పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు? అనే వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో అరెస్టైన నిందితులను కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ అధికారుల దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి