Home » CBI
భారతదేశంలోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా ఇంటర్పోల్ను అప్రమత్తం చేయవచ్చు.
Maternal Deaths: కర్ణాటకలో పెరుగుతోన్న ప్రసూతి మరణాలపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిపై సీబీఐతోకానీ.. జ్యూడిషియల్ విచారణ కానీ జరిపించాలని డిమాండ్ చేసింది.
‘గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, మైనింగ్ దోపిడీ కేసులను సీబీఐకి అప్పగించాలి.
తిరుపతిలోని సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్లో టాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బాలాజీ ..
బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐ ఫిర్యాదు, ఛార్జిషీట్లుపై ప్రత్యేక కోర్టు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ క్యాన్సర్తో పోరాడుతూ ఇవాళ(మంగళవారం) ఉదయం మృతిచెందారు. విజయ్ శంకర్ కొన్నేళ్లుగా పలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సహా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారు.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది.
వాల్తేరు రైల్వే డివిజన్లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది. డివిజన్ చరిత్రలో డీఆర్ఎం స్థాయి అధికారి సీబీఐకి పట్టుబడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ)పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సారించింది.
కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రి, వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(33)పై సీబీఐ కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.