ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ABN, First Publish Date - 2023-11-30T15:05:02+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి సిద్దిపేట జిల్లా, చింతమడకలో ఓటు వేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి సిద్దిపేట జిల్లా, చింతమడకలో ఓటు వేశారు.
బీజేపీ నేత బండి సంజయ్ కుటుంబ సమేతంగా వచ్చి కరీంనగర్లో ఓటు వేశారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్వతంత్ర అభ్యర్ధి బర్రెలక్క కర్నె శిరీష పెద్దకొత్తపల్లి మండలం, మరికల్ గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్నా కోదండరాం దంపతులు
ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబసమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Updated Date - 2023-11-30T15:05:04+05:30 IST