ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: పోలాండ్‌లో భారత యువకుడి దారుణ హత్య..

ABN, First Publish Date - 2023-01-30T18:31:11+05:30

పోలాండ్‌లో మరో భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పోలాండ్‌లో(Poland) మరో భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేరళకు(kerala) చెందిన సూరజ్‌ను(23) కొందరు కత్తులతో పొడిచి చంపేశారు. ఆదివారం నాడు ఈ దారుణం జరిగింది. జార్జియా సంతతికి చెందిన కొందరితో వివాదం తలెత్తగా వారు సూరజ్‌పై దాడికి దిగి హత్య చేశారు. ఈ దాడిలో సూరజ్ వెంట ఉన్న నలుగురు కేరళ యువకులు కూడా గాయపడ్డారు. వార్సాలోని(Warsaw) భారతీయ ఎంబసీ. ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతకుకొద్ది రోజుల మునుపు కేరళకు చెందిన మరో యువకుడు హత్యకు గురయ్యాడు. పాలక్కాడ్‌కు చెందిన ఐటీ ఇంజినీర్ ఇబ్రహీమ్ షరీఫ్‌ను అతడి ఇంటి ఓనర్ కొడుకు హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. అయితే.. ఈ హత్య గల కారణమేంటో పోలీసులు ఇంకా చెప్పలేదని ఇబ్రహీం కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోగల శివ విష్ణూ దేవాలయ గోడలపై ‘ఖలిస్థాన్’ మద్దతుదారులు కొందరు విద్వేషపూరిత రాతలు రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక భారత సంతతి వ్యక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-01-30T18:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising