• Home » Kerala

Kerala

ఐదుగురి ప్రాణాలను కాపాడిన 10 నెలల చిన్నారి..

ఐదుగురి ప్రాణాలను కాపాడిన 10 నెలల చిన్నారి..

10 నెలల ఓ చిన్నారి.. తాను చనిపోతూ, తన అవయవాల ద్వారా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందరినీ కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

వెల్‌కమ్‌ టూ కేరళ..

వెల్‌కమ్‌ టూ కేరళ..

నగరంలో కేరళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓ హోటల్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ట్రావెల్‌ నౌ, పోస్ట్‌ లేటర్‌ పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు.

చిన్నారికి తప్పిన బస్సు ప్రమాదం.. వీడియో వైరల్

చిన్నారికి తప్పిన బస్సు ప్రమాదం.. వీడియో వైరల్

కోజికోడ్ జిల్లాలో ఒక చిన్నారికి బస్సు ప్రమాదం తప్పింది. కొడియత్తూర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఆపరేషన్ సిందూర్‌పైనే అభిప్రాయ భేదాలు.. శశిథరూర్ వెల్లడి

ఆపరేషన్ సిందూర్‌పైనే అభిప్రాయ భేదాలు.. శశిథరూర్ వెల్లడి

కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు.

కేరళలో గుజరాత్ తరహా మార్పులు వస్తాయి: ప్రధాని మోదీ

కేరళలో గుజరాత్ తరహా మార్పులు వస్తాయి: ప్రధాని మోదీ

కేరళలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళలలో భారీ మార్పులు జరగబోతున్నాయన్నారు. గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్ కేరళలోనూ జరుగుతుందన్నారు.

కేరళ పర్యటన.. పిల్లాడికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ప్రధాని మోదీ

కేరళ పర్యటన.. పిల్లాడికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ స్పీచ్ సందర్భంగా మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ పిల్లాడి ప్రేమకు మోదీ ఫిదా అయ్యారు. అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి - తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్‌ రైలు కూడా ఉంది.

ఎన్డీయేలో చేరిన ట్వంటీ20 పార్టీ.. ప్రధాని కేరళ పర్యటనకు ముందు కీలక పరిణామం

ఎన్డీయేలో చేరిన ట్వంటీ20 పార్టీ.. ప్రధాని కేరళ పర్యటనకు ముందు కీలక పరిణామం

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన కేరళలో బీజేపీకి మరింత బలం చేకూరే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్వంటీ20 పార్టీ లాంఛనంగా ఎన్డీయే కూటమిలో చేరింది.

దీపక్ ఆత్మహత్య కేసు.. షిమ్జితా అరెస్ట్

దీపక్ ఆత్మహత్య కేసు.. షిమ్జితా అరెస్ట్

దీపక్ ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైందని పేర్కొంటూ షిమ్జితాపై సోమవారం పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమెను అరెస్ట్ చేశారు.

కేరళలోనూ వివాదం.. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని గవర్నర్‌..

కేరళలోనూ వివాదం.. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని గవర్నర్‌..

కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజే శాసన సభలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశ ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ ఆర్వీ.అర్లేకర్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని పలు అంశాలను చదవక పోవడంపై కేరళ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి