• Home » Kerala

Kerala

Ayyappa Swamy 18 steps: అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు..ప్రతి మెట్టుకు ఒక్కో ప్రత్యేకత..

Ayyappa Swamy 18 steps: అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు..ప్రతి మెట్టుకు ఒక్కో ప్రత్యేకత..

కార్తీక మాసం మొదలైందంటే చాలు లక్షలాదిమంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తుంటారు. అయ్యప్ప మాల అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.. 41 రోజుల పాటు కఠిన నియమ, నిష్టలతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ మండల దీక్ష చేపడతారు.

Kerala Roadside Surgical Procedure: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు.. రహదారి పక్కనే బాధితుడికి ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్!

Kerala Roadside Surgical Procedure: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు.. రహదారి పక్కనే బాధితుడికి ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్!

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి డాక్టర్లు రోడ్డు పక్కనే శస్త్రచికిత్సను నిర్వహించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. మొబైల్ ఫ్లాష్‌లైట్ సాయంతో ప్లాస్టిక్, పేపర్ స్ట్రాలను వినియోగించిన వైద్యులు ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్‌ను నిర్వహించారు.

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.

PM Modi Reacts on Kerala Polls: కామ్రేడ్ల కంచుకోటలో కాషాయ జెండా.. మోదీ సంచలన ట్వీట్..

PM Modi Reacts on Kerala Polls: కామ్రేడ్ల కంచుకోటలో కాషాయ జెండా.. మోదీ సంచలన ట్వీట్..

కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. దీంతో సుమారు 40ఏళ్ల తర్వాత అక్కడ కాషాయ జెండా ఎగిరింది. ఈ విషయమై ప్రధాని మోదీ సంచలన ట్వీట్ చేశారు. ఏమన్నారంటే...

Shashi Thaoor: ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

Shashi Thaoor: ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

తిరువనంతపురంలో చారిత్రక పనితీరును బీజేపీ ప్రదర్శించిందని, సిటీ కార్పొరేషన్‌‌ను గెలుచుకున్నందుకు హృదయాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అన్నారు.

Thiruvananthapuram: తిరువనంతపురం కొర్పొరేషన్‌ బీజేపీ కైవసం

Thiruvananthapuram: తిరువనంతపురం కొర్పొరేషన్‌ బీజేపీ కైవసం

తిరువనంతపురంలో ఇంతకుముందు 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా, ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి.

Sabarimala: శబరిమల భక్తులు అటువైపు వెళ్లకండి.. అటవీ శాఖ కీలక సూచన

Sabarimala: శబరిమల భక్తులు అటువైపు వెళ్లకండి.. అటవీ శాఖ కీలక సూచన

సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్తే భక్తులు ఉరక్కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వా్మిని దర్శించుకుంటారని, పండితావళానికి సుమారు 400 మీటర్ల దూరంలోని ఈ జలపాతం వద్ద తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాలకృష్ణన్ తెలిపారు.

Actor Dileep: నటుడు దిలీప్ నిర్దోషి.. లైంగికదాడి కేసులో కోర్టు సంచలన తీర్పు

Actor Dileep: నటుడు దిలీప్ నిర్దోషి.. లైంగికదాడి కేసులో కోర్టు సంచలన తీర్పు

ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురికావడం, కేరళలోని కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమను కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయస్సు 20 ఏళ్లు.

Temple Wealth Belongs To The Deity: దేవస్థానం సంపద దేవునిదే.. సుప్రీం సంచలన తీర్పు

Temple Wealth Belongs To The Deity: దేవస్థానం సంపద దేవునిదే.. సుప్రీం సంచలన తీర్పు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేరళ సహకార బ్యాంకులకు షాక్ ఇచ్చింది. దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని తేల్చి చెప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి