Home » Kerala
కార్తీక మాసం మొదలైందంటే చాలు లక్షలాదిమంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తుంటారు. అయ్యప్ప మాల అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.. 41 రోజుల పాటు కఠిన నియమ, నిష్టలతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ మండల దీక్ష చేపడతారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి డాక్టర్లు రోడ్డు పక్కనే శస్త్రచికిత్సను నిర్వహించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. మొబైల్ ఫ్లాష్లైట్ సాయంతో ప్లాస్టిక్, పేపర్ స్ట్రాలను వినియోగించిన వైద్యులు ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్ను నిర్వహించారు.
కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్గఢ్లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.
కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.
కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. దీంతో సుమారు 40ఏళ్ల తర్వాత అక్కడ కాషాయ జెండా ఎగిరింది. ఈ విషయమై ప్రధాని మోదీ సంచలన ట్వీట్ చేశారు. ఏమన్నారంటే...
తిరువనంతపురంలో చారిత్రక పనితీరును బీజేపీ ప్రదర్శించిందని, సిటీ కార్పొరేషన్ను గెలుచుకున్నందుకు హృదయాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అన్నారు.
తిరువనంతపురంలో ఇంతకుముందు 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా, ఎల్డీఎఫ్ 52 వార్డులు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి.
సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్తే భక్తులు ఉరక్కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వా్మిని దర్శించుకుంటారని, పండితావళానికి సుమారు 400 మీటర్ల దూరంలోని ఈ జలపాతం వద్ద తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాలకృష్ణన్ తెలిపారు.
ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురికావడం, కేరళలోని కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమను కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయస్సు 20 ఏళ్లు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేరళ సహకార బ్యాంకులకు షాక్ ఇచ్చింది. దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని తేల్చి చెప్పింది.