ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coromandel Express Accident Live Updates: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన తాజా అప్‌డేట్స్..

ABN, First Publish Date - 2023-06-02T22:54:24+05:30

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలోని బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

* చెన్నై రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

* ప్రమాదానికి గురైన ట్రైన్ 12841 షాలిమర్ - చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కావడంతో చెన్నై రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్

ఒడిశాలో రైలు ప్రమాదం కారణంగా రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలు:

* రైలు ప్రమాద బాధితుల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

* ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

* గాయపడిన వారికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటన

* ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ

* రైల్వే శాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

* రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం:

హెల్ప్‌లైన్ నంబర్లు:

* హౌరా హెల్ప్‌లైన్ నంబర్: 033-26382217

* ఖరగ్‌పూర్ హెల్ప్‌లైన్ నంబర్: 8972073925 & 9332392339

* బాలాసోర్ హెల్ప్‌లైన్ నంబర్: 8249591559 & 7978418322

* షాలిమర్ హెల్ప్‌లైన్ నంబర్: 9903370746

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద దృశ్యాలు


ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలోని బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం 6:50 నిమిషాలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు పల్టీలు కొట్టి బోల్తా పడ్డాయి. దీంతో ప్రయాణీకుల్లో కొందరు చెల్లాచెదురుగా రైలు బయట పడి ఉండగా, కొందరు బోగీల్లో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేశారు. దాదాపు 50 మందికి పైగా ఈ ఘటనలో ఇప్పటికి ప్రాణాలు కోల్పోయారు. 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 50 అంబులెన్స్‌ల్లో సమీప ఆసుపత్రులకు తరలించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి.

Updated Date - 2023-06-02T23:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising