Home » Accident
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవ్య, శనివారం రాత్రి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
మాల్దీవుల్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర గర్భంలోని గుహలను అన్వేషించే క్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు ప్రాణాలు కోల్పోయారు.
నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఓ కారు ఢీకొట్టింది. అక్క అక్కడిక్కడే మృతిచెందగా..
అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఉబ్బసం రోగిని ఎలాగైనా బతికించుకోవాలని అంబులెన్స్లో పశ్చిమబెంగాల్ నుంచి...
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సుద్దవాగులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు.
నర్మదా నదిలో బోటు మునిగిపోతున్న సమయంలో ప్రాణభయంతో తల్లీకొడుకులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యల తర్వాత లభ్యమైన వారి మృతదేహాలు అదే స్థితిలో (ఒకరినొకరు హత్తుకుని) ఉండటం చూసి సహాయక సిబ్బంది కూడా కన్నీరు పెట్టారు.
పాఠశాలలకు సెలవులు రావడంతో మేనల్లుడిని సరదాగా కారులో తిప్పడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని జుబా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
విశాఖపట్నం గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగ్లం దగ్గర రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
అనకాపల్లిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూలడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.