Home » Accident
కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
అది చిత్తూరు నగరంలోని ఇరువారం సర్కిల్. కంటైనరు లారీకి అడ్డంగా శుక్రవారం ఉదయం 8.13.51 గంటలకు ద్విచక్ర వాహనం వచ్చింది. అప్పట్నుంచి నాలుగు సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది.
విద్యార్థులతో వెళుతున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అదృష్టం కొద్దీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే..
మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మానాలిలో భారీగా మంచు కురుస్తోంది. కొన్నిచోట్ల రోడ్లను మంచు కప్పేయడంతో స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రోడ్డు పక్కనే ఉన్న దాబాలో చాలా మంది ట్రక్ డ్రైవర్లు కూర్చుని టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా అంతా సరదాగా ఉన్న సమయంలో సడన్గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ దాబా వద్దకు రాగానే.. ఒక్కసారిగా టైరు పేలిపోయింది. దీంతో చివరకు ఏమైందో మీరే చూడండి..
కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనం కిందపడడంతో అక్కడికక్కడే అన్న మృతిచెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలైన విషాద సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పెళ్లి ప్రయాణికుల బస్సు నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సు కింద చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 85 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 90 మందికి పైగా బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.
దట్టమైన పొగమంచు ఘోర రోడ్డు ప్రమాదాలకు, హృదయ విదారక మరణాలకు దారితీస్తోంది. యూపీలో ఒక టెకీ చివరి క్షణం వరకూ ప్రాణాలు కాపాడుకునేందుకు యత్నించి విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే...
యూపీలో ఆదివారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా డ్రైవర్లకు ఎదురుగా ఉన్నది స్పష్టంగా కనిపించక.. పలు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. 10 వాహనాలు దెబ్బతిన్నాయి.