• Home » Accident

Accident

టీహెచ్‌డీసీ సొరంగ ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..

టీహెచ్‌డీసీ సొరంగ ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..

ఉత్తరాఖండ్‌ చమోలి జిల్లా పిపల్‌కోటిలోని టీహెచ్‌డీసీ సొరంగంలో శుక్రవారం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. శిథిలాలు, నీటిని తొలగించిన సహయక సిబ్బంది మరో మృతదేహాన్ని వెలకితీశారు.

విమానయాన రంగంలో భద్రతా లోపాలు..

విమానయాన రంగంలో భద్రతా లోపాలు..

ఇటీవల దేశీయ విమాన సర్వీసుల్లో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి..

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి..

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హైదరాబాద్ తిరుమలగిరి పరిధిలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృ‌తి

హైదరాబాద్ తిరుమలగిరి పరిధిలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృ‌తి

హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫామ్ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు.

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

అనకాపల్లి జిల్లాలో టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం

అనకాపల్లి జిల్లాలో టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి ఎన్. నాగరాజు (36) తీవ్రంగా గాయపడ్డారు.

వియత్నాం ప్రమాద బాధితుల మృతదేహాల తరలింపు ప్రక్రియ ముమ్మరం

వియత్నాం ప్రమాద బాధితుల మృతదేహాల తరలింపు ప్రక్రియ ముమ్మరం

వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు

వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితాను అధికారులు విడుదల చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల వివరాలను వెల్లడించింది.

తమిళనాడులో ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో కార్మికుల మృతి

తమిళనాడులో ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో కార్మికుల మృతి

తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లా మామల్లపురంలో బోర్‌వెల్ తవ్వకాల సమయంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి