• Home » Accident

Accident

School Bus Accident: స్కూల్ బస్ బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

School Bus Accident: స్కూల్ బస్ బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

శంషాబాద్‌లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విహారయాత్రకు వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

బస్సు యాక్సిడెంట్..17 మంది మృతి

బస్సు యాక్సిడెంట్..17 మంది మృతి

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవదహం అయ్యారు.

Vince Zampella: ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సృష్టిక‌ర్త విన్స్ జంపెల్లా దుర్మరణం

Vince Zampella: ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సృష్టిక‌ర్త విన్స్ జంపెల్లా దుర్మరణం

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు రోడ్డు ప్రమాదంలో గాయపడటం, కన్నుమూయడం చూస్తునే ఉన్నాం. ప్రముఖ వీడియో గేమింగ్ దిగ్గజం "కాల్ ఆఫ్ డ్యూటీ" సృష్టికర్త కన్నుమూశారు.

Indonesia bus accident: ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

Indonesia bus accident: ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఎంతోమంది ప్రాణాలు బలవుతున్నాయి. ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు

Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు

ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. కుటుంబసభ్యులు ఖననం చేయగా పోలీసులు సమాధిని తవ్వించగా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Plane Crash In Mexico: మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి

Plane Crash In Mexico: మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి

మెక్సికో దేశంలో ఘరో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ విమానం కూలిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

School Bus Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 17 మంది విద్యార్థులు మృతి

School Bus Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 17 మంది విద్యార్థులు మృతి

అప్పటి వరకు ఎంతో అహ్లాదంగా, సంతోషంగా గడిపిన విద్యార్థులకు మృత్యు కుహరంలోకి అడుగుపెడతామన్న విషయం తెలియదు. గ్రాడ్యుయేషన్ ముగించుకొని వస్తున్న సమయంలో కొలంబియాలోని ఆంటియోక్వియా ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది.

Bengaluru News: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న మాజీ మంత్రి కుమారుడి కారు..

Bengaluru News: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న మాజీ మంత్రి కుమారుడి కారు..

మాజీ మంత్రి కుమారుడి కారు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీల అమలు కమిటీ అధ్యక్షుడు హెచ్‌ఎం రేవణ్ణ కుమారుడు శశాంక్‌ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో రాజేశ్‌ అనే మువకుడు దుర్మరణం పాలయ్యాడు.

Watch Video: వామ్మో.. గాల్లో దూసుకొచ్చిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టగానే ఏం జరిగిందో చూడండి..

Watch Video: వామ్మో.. గాల్లో దూసుకొచ్చిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టగానే ఏం జరిగిందో చూడండి..

ఓ వ్యక్తి మెర్సిడెస్ కారులో నగరంలోకి ప్రవేశించాడు. అప్పటికే అతను వేగంగా వస్తున్నాడు. అయితే నగరంలోని కూడలిలోకి ప్రవేశించగానే.. కారు అదుపుతప్పి డివైడర్‌‌ను ఢీకొట్టింది. దీంతో..

Ananthapur News: ప్రాణాలు తీసిన పొగమంచు..

Ananthapur News: ప్రాణాలు తీసిన పొగమంచు..

పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి