Home » Accident
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు పాదచారులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు.
హైదరాబాద్ నగరంలో వేర్వేరు ఏరియాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. కూతురును చూసి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. సోదరుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరొకరు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, వాతావరణ ప్రభావం కారణాలు ఏవైనా అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏపీలోనూ వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
శంషాబాద్లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విహారయాత్రకు వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవదహం అయ్యారు.
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు రోడ్డు ప్రమాదంలో గాయపడటం, కన్నుమూయడం చూస్తునే ఉన్నాం. ప్రముఖ వీడియో గేమింగ్ దిగ్గజం "కాల్ ఆఫ్ డ్యూటీ" సృష్టికర్త కన్నుమూశారు.
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఎంతోమంది ప్రాణాలు బలవుతున్నాయి. ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. కుటుంబసభ్యులు ఖననం చేయగా పోలీసులు సమాధిని తవ్వించగా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెక్సికో దేశంలో ఘరో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ విమానం కూలిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
అప్పటి వరకు ఎంతో అహ్లాదంగా, సంతోషంగా గడిపిన విద్యార్థులకు మృత్యు కుహరంలోకి అడుగుపెడతామన్న విషయం తెలియదు. గ్రాడ్యుయేషన్ ముగించుకొని వస్తున్న సమయంలో కొలంబియాలోని ఆంటియోక్వియా ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది.