Home » Odisha
ఒడిశాలోని పారాదీప్ పోర్ట్లో లంగరు వేసిన ఇండోనేషియా కార్గో షిప్లో రూ.220 కోట్లు విలువచేసే కొకైన్ పట్టుబడింది. ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈ కొకైన్ పట్టుబడింది.
ఒకే ఒక్క ఘటనతో ఆ ఊరు ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ రాత్రవుతున్నా తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి రాత్రంతా వెతికారు. అయినా ఆమె జాడమాత్రం కనిపించలేదు. మరసటి రోజు...
దంపతుల మధ్య తలెత్తే గొడవలు చాలా వరకు త్వరగా సర్దుమణుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ గొడవలు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...
ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం సిద్ధమవుతోంది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 'ప్రళయ్'ను మంగళవారంనాడు విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరప్రాతంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఉదయం 9.50 గంటలకు ప్రళయ్ క్షిపణిని పరీక్షించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)బాటలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) నడుస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా.. బిహార్(Bihar) లో ఇటీవల కుల గణన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. లోక్ సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుల గణన(Caste Census) చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది.
చిల్లర తిరిగి ఇవ్వమని ఎంత అడిగినా దుకాణాదారుడు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి చేసిన పనేంటో తెలిస్తే..
ఇటు కేరళలో నిపా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తుంటే.. అటు ఒడిశాను ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి వణికిస్తోంది. రోజురోజుకి ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా..
సమస్యల పరిష్కారం కోసం కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఇంకొన్నిసార్లు సమస్య పరిష్కారం కాకపోగా.. మరిన్ని కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. తాజాగా...
దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్న జీ20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ శిఖరాగ్ర సదస్సులోని మూడో సెషన్ ‘ఒకే భవిష్యత్తు’పై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.