• Home » Odisha

Odisha

Miracle At Puri: పూరీ జగన్నాథ్ ఆలయం ముందు మెరాకిల్.. కోమాలోనుంచి కళ్లు తెరిచిన బాలుడు

Miracle At Puri: పూరీ జగన్నాథ్ ఆలయం ముందు మెరాకిల్.. కోమాలోనుంచి కళ్లు తెరిచిన బాలుడు

పూరీ జగన్నాథ్ ఆలయం ముందు ఓ అద్భుతం జరిగింది. తండ్రి ప్రార్థనలతో కోమాలతో ఉన్న బాలుడు కళ్లు తెరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అదంతా దేవుడి లీల అంటున్నారు.

BY Election Results 2025: 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపఎన్నికల  విజేతలు వీరే

BY Election Results 2025: 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపఎన్నికల విజేతలు వీరే

మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్‌లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.

RTC Bus Fire: ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్

RTC Bus Fire: ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్

విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశాడు.

Filming Instagram Reel: బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పై నిలబడి..

Filming Instagram Reel: బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పై నిలబడి..

ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో విశ్వజీత్ ఓ పిచ్చి పని చేశాడు. రీల్స్ కోసం వీడియో తీయడానికి రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాడు. ఆ ట్రాక్‌పై రైలు వస్తున్నా పక్కకు వెళ్లకుండా సెల్ఫీ వీడియో తీసుకుంటూనే ఉన్నాడు.

Odisha Medical Student Assault: 'నా కూతుర్ని ఒడిశాకు పంపండి':  సీఎం మమత బెనర్జీని కోరిన బాధితురాలి తండ్రి

Odisha Medical Student Assault: 'నా కూతుర్ని ఒడిశాకు పంపండి': సీఎం మమత బెనర్జీని కోరిన బాధితురాలి తండ్రి

పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఆమెను ఒడిశా పంపించాలంటూ..

Odisha Crocodile Incident: మహిళ దుస్తులు ఉతుక్కుంటుండగా.. నదిలోని మొసలి ఒక్కసారిగా.. షాకింగ్ వీడియో

Odisha Crocodile Incident: మహిళ దుస్తులు ఉతుక్కుంటుండగా.. నదిలోని మొసలి ఒక్కసారిగా.. షాకింగ్ వీడియో

ఓడిశాలో ఓ మహిళలను నదిలోకి లాక్కెళ్లిన మొసలి ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జజ్‌పూర్ జిల్లాలో సోమవారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

AP Heavy Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు భారీ వర్షాలు..

AP Heavy Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు భారీ వర్షాలు..

ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద తీవ్రంగా ప్రవహిస్తోందని తెలిపారు.

Swadeshi 4G: స్వదేశీ 4జీ లాంఛ్ చేసిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకు..

Swadeshi 4G: స్వదేశీ 4జీ లాంఛ్ చేసిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకు..

అంతర్జాతీయ టెలికాం విపణిలోని ప్రతిష్టాత్మక లీగ్‌లోకి భారత్ కూడా ప్రవేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ స్టాక్‌ను శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. టెలికాం రంగంలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi: రూ.60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

PM Modi: రూ.60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

ఒడిశాలో 2024 జూన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రధాని మంత్రి పర్యటించడం ఇది ఆరోసారి. ఝార్సుగూడలో ఏడేళ్ల తర్వాత ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

Odisha Puri: బీచ్‌కి వెళ్లిన యువతిపై అఘాయిత్యం..ప్రియుడిని చెట్టుకు కట్టేసి..

Odisha Puri: బీచ్‌కి వెళ్లిన యువతిపై అఘాయిత్యం..ప్రియుడిని చెట్టుకు కట్టేసి..

ఒడిశా పూరీ జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. 19 ఏళ్ల ఓ యువతి సాయంత్రం తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లింది. అక్కడ వారు కూర్చున్నప్పుడు పలువురు వీడియో తీసి మనీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి