Home » Odisha
పూరీ జగన్నాథ్ ఆలయం ముందు ఓ అద్భుతం జరిగింది. తండ్రి ప్రార్థనలతో కోమాలతో ఉన్న బాలుడు కళ్లు తెరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అదంతా దేవుడి లీల అంటున్నారు.
మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.
విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశాడు.
ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో విశ్వజీత్ ఓ పిచ్చి పని చేశాడు. రీల్స్ కోసం వీడియో తీయడానికి రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాడు. ఆ ట్రాక్పై రైలు వస్తున్నా పక్కకు వెళ్లకుండా సెల్ఫీ వీడియో తీసుకుంటూనే ఉన్నాడు.
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఆమెను ఒడిశా పంపించాలంటూ..
ఓడిశాలో ఓ మహిళలను నదిలోకి లాక్కెళ్లిన మొసలి ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జజ్పూర్ జిల్లాలో సోమవారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద తీవ్రంగా ప్రవహిస్తోందని తెలిపారు.
అంతర్జాతీయ టెలికాం విపణిలోని ప్రతిష్టాత్మక లీగ్లోకి భారత్ కూడా ప్రవేశించింది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ స్టాక్ను శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. టెలికాం రంగంలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఒడిశాలో 2024 జూన్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రధాని మంత్రి పర్యటించడం ఇది ఆరోసారి. ఝార్సుగూడలో ఏడేళ్ల తర్వాత ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఒడిశా పూరీ జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ఘటన హాట్ టాపిక్గా మారింది. 19 ఏళ్ల ఓ యువతి సాయంత్రం తన ప్రియుడితో కలిసి బీచ్కు వెళ్లింది. అక్కడ వారు కూర్చున్నప్పుడు పలువురు వీడియో తీసి మనీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగలేదు.