Home » Odisha
తేనె కోసం కొండ రాళ్ల మధ్యలోకి దూరిన ఓ బాలుడి తల లోపల ఇరుక్కుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో బాలుడు 8 గంటల పాటు నరకం చూశాడు. ఈ సంఘటన ఒడిశాలో బుధవారం చోటుచేసుకుంది.
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి, తన సోదరి ఖాతాలోని రూ. 19,300ను రాబట్టుకునేందుకు, ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మండుటెండలో మూడు కిలోమీటర్లు బ్యాంకుకు నడిచాడు.
జనగణనకు సహకరించలేదని కొటియాలో ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయడంపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహించారు. కొటియా గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
చేప కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చేప గొంతులోకి వెళ్లి ఇరుక్కోవటంతో ఊపిరి ఆడక యువకుడు చనిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో శుక్రవారం చోటుచేసుకుంది.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు ఒడిశాలోని కొందమాల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారంనాడు లొంగిపోయారు. మరో నలుగురు మావోయిస్టు సభ్యులతో కలిసి శుక్రు లొంగిపోయినట్టు డీజీపీ వైబి ఖురానియా తెలిపారు.
ఒడిశా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కటక్ SCB ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు.
ఒడిశా అందాలకు ఫిదా అయిన భారత బిజినెస్ టైకూన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్ చేశారు. 'భారతదేశ సౌందర్యం అనంతం' అంటూ ఆయన ఒక వీడియో షేర్ చేశారు.
బావిలో పడ్డ ఏనుగును ఒడిశాలోని అటవీ శాఖ అధికారులు ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాపాడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు సంబందించిన వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా సదర్ బ్లాక్లోని బనజోడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బుధవారం రాత్రి ఈ గ్రామంలోకి వచ్చింది. అయితే ..