• Home » Odisha

Odisha

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్‌ ఇంజన్‌, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.

భాగ్యనగరంలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..

భాగ్యనగరంలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..

హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి రవాణా విక్రయానికి పాల్పడుతున్న నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఆర్‌ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ అధికారి కొంపముంచిన ఎర్ర జుట్టు.. ఇలా అవుతుందని అనుకోలేదు..

పోలీస్ అధికారి కొంపముంచిన ఎర్ర జుట్టు.. ఇలా అవుతుందని అనుకోలేదు..

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన డీఎస్పీ రష్మీ రంజన్ దాస్ గత కొన్ని నెలల నుంచి జుట్టుకు ఎర్ర రంగు వేసుకుంటున్నారు. ఇదే ఆయన కొంపముంచింది. రష్మీ రంజన్ దాస్ ప్రవర్తనపై ఇన్‌స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సీరియస్ అయ్యారు. చర్యలకు ఆదేశించారు..

Plance Crach: కుప్పకూలిన చార్టర్డ్ విమానం... పైలట్, ప్రయాణికులకు గాయాలు

Plance Crach: కుప్పకూలిన చార్టర్డ్ విమానం... పైలట్, ప్రయాణికులకు గాయాలు

ఒడిశాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ సమచారం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

Volcanic Eruption at Odisha: క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Volcanic Eruption at Odisha: క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఒడిశాలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ క్వారీలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా పెద్దఎత్తున పేలుడు సంభవించడంతో ఇద్దరు మృతిచెందారు.

DRDO: ప్రళయ్ మిసైళ్ల ప్రయోగం విజయవంతం

DRDO: ప్రళయ్ మిసైళ్ల ప్రయోగం విజయవంతం

ఆపరేషనల్ కండిషన్ల కింద యూజర్ ఎవల్యూషన్ ట్రయిల్స్‌లో భాగంగా ప్రళయ్ క్షిపణులను ప్రయోగించినట్టు డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు క్షిపణలు నిర్దేశిత మార్గంలో వెళ్లి లక్ష్యాలను చేరుకున్నట్టు పేర్కొంది.

Odisha: మైనర్‌పై అత్యాచారం, హత్య..నిందితుడి అరెస్టు

Odisha: మైనర్‌పై అత్యాచారం, హత్య..నిందితుడి అరెస్టు

దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒడిశాలో తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది.

Miracle At Puri: పూరీ జగన్నాథ్ ఆలయం ముందు మెరాకిల్.. కోమాలోనుంచి కళ్లు తెరిచిన బాలుడు

Miracle At Puri: పూరీ జగన్నాథ్ ఆలయం ముందు మెరాకిల్.. కోమాలోనుంచి కళ్లు తెరిచిన బాలుడు

పూరీ జగన్నాథ్ ఆలయం ముందు ఓ అద్భుతం జరిగింది. తండ్రి ప్రార్థనలతో కోమాలతో ఉన్న బాలుడు కళ్లు తెరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అదంతా దేవుడి లీల అంటున్నారు.

BY Election Results 2025: 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపఎన్నికల  విజేతలు వీరే

BY Election Results 2025: 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపఎన్నికల విజేతలు వీరే

మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్‌లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.

RTC Bus Fire: ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్

RTC Bus Fire: ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్

విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి