ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు అధ్వర్యంలో యువగళం విజయోత్సవ బైక్ ర్యాలీ

ABN, Publish Date - Dec 26 , 2023 | 03:02 PM

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్వర్యంలో యువగళం విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు.

శ్రీకాకుళం: ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్వర్యంలో యువగళం విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. 10 వేలకు పైగా ద్విచక్ర వాహనాలతో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

కోటబొమ్మాళి నుంచి నందిగాం మండలం కాపుతెంబూరు వరకు ర్యాలీ నిర్వహించారు. సుమారుగా 6 కిలోమీటర్ల మేర పసుపు మయమైంది. కాపుతెంబూరు వేదికగా అచ్చెన్నాయుడు, రాంమోహన్ నాయుడు సమక్షంలో టీడీపీలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు చేరారు.

Updated Date - Dec 26 , 2023 | 03:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising