ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nimmala Ramanaidu:జగన్ చేతిలో మోసపోయిన వారికోసం పోరాటం చేస్తాం:నిమ్మల రామానాయుడు

ABN, First Publish Date - 2023-11-05T15:43:22+05:30

సీఎం జగన్ చేతిల్లో మోసపోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పష్టం చేశారు.

పాలకొల్లు: సీఎం జగన్ చేతిల్లో మోసపోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పాలకొల్లు(Paalakollu)లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కళ్లు తెరిపించేలా ఈ నెల 15న పాలకొల్లులో టిడ్కో ఇళ్లు(TIDCO houses) పేదలకు అందజేస్తామని చెప్పారు. సెంటు భూమి లబ్ధిదారులతో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. టీడీపీ హయాంలో 90 శాతం టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయని ఆయన స్పష్టం చేశారు. మిగతా పనుల్ని పూర్తి చేసి వైసీపీ ప్రభుత్వం పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని నిమ్మల ఆరోపించారు. వారందరికి న్యాయం జరిగే వరకు టీడీపీ(TDP) పోరాడుతుందని స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-05T15:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising