ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: కోడుమూరులో సైబర్ నేరగాళ్ల మోసం.. ఖాతాల నుంచి డబ్బు మాయం

ABN, First Publish Date - 2023-09-29T16:08:30+05:30

కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వ్యక్తుల ఖాతా నుంచి డబ్బులు మాయం చేశారు. రిజిస్టర్ కొరకు ఆధార్ ఈకేవైసీ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు మిస్ అయ్యాయి. హుసేన్

కర్నూలు: కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వ్యక్తుల ఖాతా నుంచి డబ్బులు మాయం చేశారు. రిజిస్టర్ కొరకు ఆధార్ ఈకేవైసీ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు మిస్ అయ్యాయి. హుసేన్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి మూడు రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున కేటుగాళ్లు డ్రా చేశారు. వినోద్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి విడతల వారిగా సైబర్ ఆగంతకులు 17 వేలు తీసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరి అకౌంట్ నుంచి 10 వేలు డ్రా చేశారు. మహారాష్ట్ర ధానె లోని సీఎస్‌పీ ఎస్‌బీఐ 10521 రూరల్ అకౌంట్ నందు జమ అయినట్టు అనుమానిస్తున్నారు.

Updated Date - 2023-09-29T16:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising