ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattabhiram: విచ్చలవిడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు...

ABN, First Publish Date - 2023-04-11T11:25:10+05:30

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ భారాన్ని ప్రజలపై (People) మోపుతున్నారని, ఏపీఈఆర్సీ (APERC) చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) ఇచ్చారన్నారు. చట్టాలను కూడా సవరించేసి గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చి బాదేస్తున్నారని. విచ్చలవిడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, వచ్చిన నష్టాన్ని వినియోగదారులపై మోపుతున్నారని మండిపడ్డారు.

రూ.3.082 కోట్ల వసూలుకు రంగం సిద్ధం చేసి ఛార్జీలు పెంచేశారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏ నెలకు ఆ నెల బాధాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదేశించారన్నారు. యూనిట్‌కు 40 పైసల చొప్పున వినియోగదారులపై అదనపు భారం పడుతోందన్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.5,500 కోట్ల భారం మోపుతున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు.

Updated Date - 2023-04-11T11:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising