• Home » Pattabhi ram

Pattabhi ram

Pattabhiram: వైసీపీలో వారు మాత్రమే మిగులుతారు.. పట్టాభిరామ్ షాకింగ్ కామెంట్స్

Pattabhiram: వైసీపీలో వారు మాత్రమే మిగులుతారు.. పట్టాభిరామ్ షాకింగ్ కామెంట్స్

Kommareddy Pattabhiram: కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయసాయి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. ఆయన చేసిన విమర్శలు వైసీపీ పార్టీ, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పుకు విజయసాయి రెడ్డి సాక్షి అని కొమ్మారెడ్డి ఆరోపించారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం అనేది కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చేశారని ఆరోపించారు.

Kommareddy Pattabhi Ram: డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత కల్పిస్తాం

Kommareddy Pattabhi Ram: డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత కల్పిస్తాం

Kommareddy Pattabhi Ram: డంపింగ్ యార్డ్ ఫ్రీ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ని చేయాలనేది మా ప్రధాన కర్తవ్యమని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. తడి చెత్తని వర్నీ కంపోస్టు కింద మార్చి మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందజేస్తామని తెలిపారు. పొడి చెత్తలో రీ యూజబుల్స్ అయిన ప్లాస్టిక్ , పేపర్ వేరు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ఏర్పాటు చేస్తామని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

 Chairman Pattabhiram : చెత్తాంధ్ర నుంచి స్వచ్ఛాంధ్రగా..!

Chairman Pattabhiram : చెత్తాంధ్ర నుంచి స్వచ్ఛాంధ్రగా..!

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన చెత్తను తొలగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, రాష్ర్టాన్ని

AP News: ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్..

AP News: ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్..

ఆంధ్రప్రదేశ్ తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా స్వచ్ఛత కోసం ఒక రోజును కేటాయించలేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్(Swachhandra Corporation) ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మాత్రమే ప్రతి నెలా మూడో శనివారం "స్వచ్ఛతా డివస్‌"గా పాటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Minister Narayana: ఆ పన్ను తీసేశాం.. మంత్రి నారాయణ కీలక నిర్ణయం

Minister Narayana: ఆ పన్ను తీసేశాం.. మంత్రి నారాయణ కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేశామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమృత్ పథకానికి వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పథకం కింద ఇచ్చే నిధులు ఉపయోగించలేకపోయామని మంత్రి నారాయణ తెలిపారు.

AP Politics: జగన్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే..

AP Politics: జగన్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే..

జగన్ సంపదంతా తండ్రి, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సంపదను దోచుకున్నదే కాని సక్రమ సంపాదన కాదన్నారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి జగన్ ముఠాలో తోడుదొంగలు కాదా ..

AP Politics: మాజీ సీఎం జగన్‌రెడ్డికి పట్టాభిరామ్ చురకలు

AP Politics: మాజీ సీఎం జగన్‌రెడ్డికి పట్టాభిరామ్ చురకలు

మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బర్ పేరుతో రోజుకు కొన్ని వందల మందిని గేట్లు తెరిచి లోపలికి అనుమతిస్తున్నారు.. ఇది ప్రజాపరిపాలన అంటే అంటూ మాజీ సీఎం జగన్ రెడ్డికి పట్టాభిరామ్ చురకలంటించారు. దాదాపు రూ.5000 కోట్లు ప్రజాధనాన్ని తన విలాసాల కోసం సీఎంగా వైఎస్ జగన్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

Pattabhiram: టీటీడీ లడ్డూ వివాదం... ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి...

Pattabhiram: టీటీడీ లడ్డూ వివాదం... ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి...

Andhrapradesh: ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీటీడీ టెక్నికల్ టీమ్ నవంబర్ 8, 2023న తేల్చిందన్నారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెలకు ఉత్పత్తి చేసే నెయ్యి కేవలం రూ.16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని తెలిపారు.

Kommareddy: నాపై దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

Kommareddy: నాపై దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

AP Politics: ప్రజలు మక్కెలు విరగొట్టి మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ అరాచకాలు ఆగడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) అన్నారు. ఏపీ అసెంబ్లీలో 11స్థానాలకే ప్రజలు పరిమితం చేసినా వారిలో మార్పు మాత్రం రాలేదన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గిరినాథ్‌ను వైసీపీ సైకో మూకలు దారుణంగా హతమార్చారంటూ ఆయన ఆరోపించారు.

AP Politics: ఆ ఎస్పీకి పట్టాభి మాస్ వార్నింగ్‌

AP Politics: ఆ ఎస్పీకి పట్టాభి మాస్ వార్నింగ్‌

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ -135 , జనసేన- 21, బీజేపీ - 8 సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం11 సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి