ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PawanKalyan: జనసేనకు కార్యకర్తలే బలం... వారే సంపద

ABN, First Publish Date - 2023-02-03T10:52:13+05:30

మూడో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మూడో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief PawanKalyan) పిలుపునిచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన పార్టీ (Janasen Party)కి కార్యకర్తలే బలం.. వారే తమ సంపద అని అన్నారు. రెండు విడతలుగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతమైందని తెలిపారు. మూడో విడతగా ఈ నెల 10న మొదలై 28 వరకు సాగుతోందన్నారు. గత రెండు విడతల్లో ఎంతో కష్టపడిన 6,400 మంది వాలంటీర్లను జనసేనాని అభినందించారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా నమోదు నిమిత్తం తన వంతుగా రెండు విడతల్లోనూ రూ.2 కోట్లు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. మూడో విడతలోనూ విరాళం అందిస్తానని ప్రకటించారు. మూడో విడతలోనూ అంతా సమష్టిగా ముందుకు తీసుకువెళ్లి విజయవంతం చేయాలని పవళ్ కళ్యాణ్ కోరారు.

Updated Date - 2023-02-03T10:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising