ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: గుంటూరు జిల్లాలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:04 AM

జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టటానికి సచివాలయ సిబ్బందితో వీఆర్వో వచ్చారు.

గుంటూరు జిల్లా: జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టటానికి సచివాలయ సిబ్బందితో వీఆర్వో వచ్చారు. అంగనవాడీ టీచర్ల సమస్యలు తీరేవరకు తాళాలు తీయడానికి వీలులేదని వీఆర్వో, సచివాలయ సిబ్బందిని టీడీపీ జనసేన, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. అంగన్ వాడీ కేంద్రం వద్దకు గ్రామస్తులు చేరుకున్నారు. గ్రామస్తులను తాడేపల్లి పోలీసులు నెట్టిపడేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చర్యతో ఆందోళనకు ఉండవల్లి గ్రామస్తులు దిగారు.

Updated Date - Dec 18 , 2023 | 12:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising