ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena Leader: అంబటికి చెప్పుల దండ వేసే రోజులు దగ్గర పడ్డాయి

ABN, First Publish Date - 2023-05-15T12:59:34+05:30

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించని వైసీపీ నాయకులు, మంత్రులు.. పవన్ కళ్యాణ్‌పై విరుచుకు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించని వైసీపీ నాయకులు, మంత్రులు.. పవన్ కళ్యాణ్‌పై విరుచుకు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు (Janasena Leader Gade Venkateswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి (Minister Ambati) రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. సాగర్ నీటి కోసం రైతులు ఆందోళన చేసినప్పుడు ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరగడంపై ఎందుకు లేఖ రాయలేదని అడిగారు. కేంద్రానికి పోలవరం ప్రాజెక్టుపై ఎప్పుడైనా లేఖ రాశారా అని నిలదీశారు. అంబటి కొట్టేసిన ఇరవై ఎకరాల్లో ఆశ్రమం పెట్టుకొని ప్రవచనాలు చెప్పుకొనే టైం దగ్గర పడిందన్నారు. బరితెగించి మాట్లాడే రాంబాబుకి చెప్పుల దండ వేసే రోజుల దగ్గర పడ్డాయని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

Updated Date - 2023-05-15T13:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising