ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prathipati Pullarao: మంత్రి విడదల రజినిపై మండిపడ్డ ప్రత్తిపాటి పుల్లారావు

ABN, First Publish Date - 2023-07-24T15:13:53+05:30

తాగునీటి పైపులైన్‌ పనులు 90 శాతం పూర్తయినా అందుబాటులోకి తేవడం లేదు. పైపులైన్‌ కూడా పూర్తి చేయలేకపోయిన రజిని మంత్రిగా సిగ్గుపడాలి. పనులు పూర్తి చేయాలన్న ఇంకితజ్ఞానం లేని రజిని. మంత్రికి తెలిసింది దోచుకోవడం.. దాచుకోవడమే.

పల్నాడు: పసుమర్రులో తాగునీటి పైపులైన్‌ పనులపై మాజీ మంత్రి ప్రత్తిపాటి (Prathipati Pullarao) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారో చెప్పాలంటూ మంత్రి విడదల రజినికి (Vidadala Rajini) సవాల్ విసిరారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. ‘‘తాగునీటి పైపులైన్‌ పనులు 90 శాతం పూర్తయినా అందుబాటులోకి తేవడం లేదు. పైపులైన్‌ కూడా పూర్తి చేయలేకపోయిన రజిని మంత్రిగా సిగ్గుపడాలి. పనులు పూర్తి చేయాలన్న ఇంకితజ్ఞానం లేని రజిని. మంత్రికి తెలిసింది దోచుకోవడం.. దాచుకోవడమే. చిలకలూరిపేటలో మద్యం షాపులన్ని మంత్రి ఆధీనంలోనే ఉన్నాయి. 6 వేల ఎకరాలకు నీరిచ్చే 2 ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేశారు. మంత్రి రజిని అసమర్థతతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. చిలకలూరిపేటకు ఈ దుస్థితి ఎందుకు తెచ్చారో రజిని చెప్పాలి.’’ అని పుల్లారావు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-24T15:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising