ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Achchennaidu: తాడికొండలో వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గం

ABN, First Publish Date - 2023-09-21T21:18:21+05:30

తాడికొండలో టీడీపీ దీక్ష శిబిరంపై వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.

అమరావతి: తాడికొండలో టీడీపీ దీక్ష శిబిరంపై వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వినాయక నిమజ్జనానికి వెళ్తూ దీక్ష శిబిరంపై దాడి చేయడానికి సిగ్గుగా లేదా?. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి దేవుడి నిమజ్జనం చేశారు. ప్రజలు త్వరలోనే వైసీపీని బంగాళాఖాతంలో నిమజ్జనం చేస్తారు. వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు(YCP MLA Namburi Shankarrao) అనుచరులే తెలుగుదేశం దీక్ష శిబిరంపై దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలపై దాడికి శంకర్రావు బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-21T21:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising