ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Assembly: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లపై ప్రశ్న.. మంత్రి ధర్మాన సమాధానం ఇదే..

ABN, First Publish Date - 2023-09-26T10:20:12+05:30

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్లపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సమాధానం ఇచ్చారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు (Minister Dharmana Prasad rao) సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తున్న సాకేతికపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పును తెచ్చామన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలో ఫోర్జరీ అనేది కంట్రోల్ అయిపోతుందని చెప్పారు. ఇచ్చిన కాపీపత్రం డూప్లికేట్ అనడానికి లేదని.... అదే ఒరిజినల్ దానికి బ్యాంకులు కూడా అంగీకరిస్తాయన్నారు. దానిపై ఆ మేరకు చట్టం కూడా తీసుకువచ్చే విధానం తీసుకొచ్చామన్నారు. దీనిలో అనేక ప్రయోజనం ఉన్నాయి కాబట్టే కనుకే తీసుకున్నామని.. ఎవ్వరికి ఎలాంటి అపోహలు వద్దని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-26T10:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising