ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: ఓట్ల జాబితాలో అక్రమాలపై ఈసీ ప్రతినిధులకు టీడీపీ నేతల ఫిర్యాదు

ABN, Publish Date - Dec 23 , 2023 | 05:35 PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో టీడీపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో టీడీపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేయనున్నారు. నిన్న ఈ రోజు ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, దూళిపాల నరేంద్ర, అశోక్ బాబు, బోండా ఉమ నోవాటెల్ చేరుకున్నారు.

Updated Date - Dec 23 , 2023 | 05:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising