ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: తిరుమలలో గదుల ధరల పెంపును సమర్థించుకున్న టీటీడీ

ABN, First Publish Date - 2023-01-12T18:10:10+05:30

తిరుమల (Tirumala)లో గదుల ధరల పెంపును టీటీడీ (TTD) ఈవో సమర్థించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల (Tirumala)లో గదుల ధరల పెంపును టీటీడీ (TTD) ఈవో సమర్థించుకున్నారు. ధనికులకు కేటాయించే గదుల ధరలనే పెంచామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ధరల పెంపుతో సామాన్యులపై ఎటువంటి భారం మోపలేదని, గదుల ధరల పెంపు విషయంలో రాజకీయాలు బాధాకరమని టీటీడీ ఈవో అన్నారు. తిరుమలలో మొత్తం 7,500 గదులు, 4 యాత్రిక సదన్లు ఉన్నాయని, 50,100 రూపాయల గదులు 5 వేలు ఉన్నాయని, వాటి ధరలను 40 ఏళ్ల క్రితం నిర్ణయించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రూ.120 కోట్ల వ్యయంతో పలు గదులను ఆధునీకరించామని టీటీడీ ఈవో వెల్లడించారు.

Updated Date - 2023-01-12T18:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising