ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: చిత్తూరు జిల్లాలో శవంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన

ABN, First Publish Date - 2023-11-20T20:35:42+05:30

జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద రోడ్డుపై శవంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. కమ్మపల్లి గ్రామానికి శ్మశాన వాటిక వివాదంతో చెంగల్ రాయ ఆచారి శవంతో గ్రామస్తులు ధర్నా చేశారు.

చిత్తూరు : జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద రోడ్డుపై శవంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. కమ్మపల్లి గ్రామానికి శ్మశాన వాటిక వివాదంతో చెంగల్ రాయ ఆచారి శవంతో గ్రామస్తులు ధర్నా చేశారు. శ్మశాన వాటిక స్థలం తనదంటూ వీఆర్ఏ గంగులప్పా అడ్డుకున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిని శ్మశాన వాటికగా గ్రామస్థులు వినియోగిస్తామంటున్నారు. వీఆర్ఏ గంగులప్ప తన పేరుపై పట్టా పొందడంతో ఈ వివాదం చెలరేగింది. గంటపాటుగా నిరసన జరగడంతో బైరెడ్డిపల్లి పుంగనూరు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. న్యాయం చేస్తామని ధర్నాను పోలీసులు విరమింప చేశారు.

Updated Date - 2023-11-20T20:35:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising