ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: తోటపల్లి ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు.. గిరిజనులకు ఓదార్పు

ABN, First Publish Date - 2023-08-09T22:05:54+05:30

తోటపల్లి ప్రాజెక్టును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సందర్శించారు.

పార్వతీపురం మన్యం జిల్లా: తోటపల్లి ప్రాజెక్టును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సందర్శించారు. తోటపల్లి ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. గిరిజన దినోత్సవం రోజు తమ సమస్యలను చంద్రబాబుకు చెప్పుకుని గిరిజనులు రోదించారు. గిరిజనులకు అండగా ఉంటానని.. వారిని చంద్రబాబు ఓదార్చారు.

Updated Date - 2023-08-09T22:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising