ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్యాసింజర్ ట్రైన్‌కు బ్రేక్ ఫెయిల్.. స్టేషన్‌లో ఆగకపోవడంతో రైల్వే అధికారులు ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2023-11-20T12:15:34+05:30

గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ప్యాసింజర్ ట్రైన్‌కు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అయితే ప్రమాదం ఏమీ జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంకటంపల్లి రైల్వే స్టేషన్‌లో బ్రేక్ ఫెయిల్ అయ్యి రైలు ఆగకుండా పోయింది.

అనంతపురం : గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ప్యాసింజర్ ట్రైన్‌కు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అయితే ప్రమాదం ఏమీ జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంకటంపల్లి రైల్వే స్టేషన్‌లో బ్రేక్ ఫెయిల్ అయ్యి రైలు ఆగకుండా పోయింది. వెంకటంపల్లి తర్వాత వచ్చే ఇమాపురం స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన అధికారులు.. హుటాహుటిన మరో ఇంజన్‌ను తీసుకొచ్చి రైలుకు తగలించారు. అయితే రైలు ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - 2023-11-20T12:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising