ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: నెల్లూరు పెంచలకొన జలపాతం వద్ద 11 మంది గల్లంతు.. ఆ తర్వాత..

ABN, First Publish Date - 2023-11-29T19:33:36+05:30

పెంచలకొన జలపాతం వద్ద కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. జలపాతం చూసేందుకు వెళ్లిన 11 మంది అయ్యప్ప స్వాములు గల్లంతు అయ్యారు.

నెల్లూరు: పెంచలకొన జలపాతం వద్ద కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. జలపాతం చూసేందుకు వెళ్లిన 11 మంది అయ్యప్ప స్వాములు గల్లంతు అయ్యారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు ఒక్కసారిగా వరద భారీగా రావడంతో అయ్యప్ప స్వాములు దారి తప్పిపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది రేస్క్యు ఆపరేషన్‌తో అయ్యప్ప స్వాముల ఆచూకీ లభ్యమైంది. ఘటనా స్థలం నుంచి అయ్యప్ప స్వాములు సురక్షితంగా సొంత ప్రాంతాలకు వెళ్లారు.

Updated Date - 2023-11-29T19:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising