ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు?

ABN, First Publish Date - 2022-11-28T15:50:20+05:30

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Telangana BJP president Bandi Sanjay) ప్రకటించారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో

ప్రభుత్వానికి భయమెందుకు?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Telangana BJP president Bandi Sanjay) ప్రకటించారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బైంసా ప్రజల నుంచి బండి సంజయ్‌ను దూరం చేయలేరని తెలిపారు. ఎంఐఎం(MIM), టీఆర్ఎస్(TRS) ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. బైంసాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? బైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

Updated Date - 2022-11-28T15:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising