• Home » TRS

TRS

ప్రధాని సభలో బండి సంజయ్.. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందన్న కవిత

ప్రధాని సభలో బండి సంజయ్.. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందన్న కవిత

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ప్రధాని సభా వేదికను కేంద్ర మంత్రి పంచుకోకుంటే బాగుండేదని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రధాని పర్యటనలో బండి సంజయ్ పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందని అన్నారు.

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో నిర్వహించిన రైల్‌ రోకో కార్యక్రమం కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హామీలు నెరవేర్చకుంటే రాళ్లతో కొట్టండి: టీఆర్ఎస్ ఛీప్ కవిత..

హామీలు నెరవేర్చకుంటే రాళ్లతో కొట్టండి: టీఆర్ఎస్ ఛీప్ కవిత..

తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తామిచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలన్నారు.

కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత

కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత

పాంచజన్యం పేరుతో ఐదు ప్రాధాన్య అంశాలను తీసుకున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఈ ఐదు అంశాలు ప్రధాన ఫోకస్‌గా ఉంటాయని చెప్పారు.

కవిత పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు ఈసీ ఆమోదముద్ర

కవిత పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు ఈసీ ఆమోదముద్ర

టీఆర్‌ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లిన ఎన్నికల అధికారులు.. పార్టీకి అనుమతి ఇస్తూ లేఖను అందజేశారు.

మారిన మనిషి.. మర మనిషి

మారిన మనిషి.. మర మనిషి

బీఆర్‌ఎస్‌ కోసం నా చెమట, రక్తం, సమయం ధారపోసి పనిచేశా. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. కానీ, మనం కలలు కన్న తెలంగాణ రాలేదు....

BRS Rajathotsavam: నేడే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

BRS Rajathotsavam: నేడే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనుంది. సభలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ మరియు బీజేపీలపై విమర్శలు చేస్తారని సమాచారం

Recruitment Delay: వైద్య ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్‌

Recruitment Delay: వైద్య ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్‌

తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి బ్రేక్ పడింది.అడిషనల్‌ డీఎంఈల పదోన్నతులపై ఫైల్ మూడు నెలలుగా జీఏడీ వద్ద పెండింగ్‌లో ఉంది

టీఆర్‌ఎస్‌ తొలి జెండా పునరావిష్కరణ

టీఆర్‌ఎస్‌ తొలి జెండా పునరావిష్కరణ

టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన రెండు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించిన తొలి జెండాను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పునరావిష్కరించారు.

Hyderabad: కేసీఆర్‌ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి

Hyderabad: కేసీఆర్‌ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి

మాజీ సీఎం కేసీఆర్‌(KCR) హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి (టీఆర్‌ఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ(Nerve Satyanarayana) డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి