ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nadendla Manohar: మంత్రి జోగి రమేష్‌ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా?

ABN, First Publish Date - 2022-11-18T18:06:23+05:30

పెడనలో జనసైనికులపై (Janasena) వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పెడనలో జనసైనికులపై (Janasena) వైసీపీ (YCP) కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అన్నారు. మంత్రి జోగి రమేష్‌ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? అని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా?, జగనన్న ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలం, వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-11-18T18:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising