ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni Uma: జగన్‌పై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు.. వాటాలు ఇవ్వలేక పారిశ్రామికవేత్తలు..

ABN, First Publish Date - 2022-11-20T18:46:41+05:30

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma)విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma)విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి సర్కార్‌పై ట్విట్టర్‌లో దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. క్వారీల నుంచి పోర్టుల వరకు బలవంతంగా లాక్కున్నారని, వాటాలు ఇవ్వలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని దేవినేని ఆరోపించారు. 'ఇదేం ఖర్మ-ఈ రాష్ట్రానికి' అంటూ ప్రజలు బాధపడుతున్నారని, జగన్‌రెడ్డి కబంధ హస్తాల నుంచి ఏపీని కాపాడుకోవాలని దేవినేని ఉమ అన్నారు.

Updated Date - 2022-11-20T18:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising