ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: వైసీపీ నేతల భూ కుంభకోణాన్ని వదిలిపెట్టం.. రూ.6 వేల కోట్ల భూస్కామ్ జరిగింది

ABN, First Publish Date - 2022-11-18T18:53:57+05:30

కర్నూలు శివారులోని టిడ్కో గృహాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu naidu) సందర్శించారు. టీడీపీ హయాంలోనే 90 శాతం టిడ్కో గృహాలను పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు, ఏపీ మాజీ సీఎం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కర్నూలు శివారులోని టిడ్కో గృహాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu naidu) సందర్శించారు. టీడీపీ హయాంలోనే 90 శాతం టిడ్కో గృహాలను పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. జగన్‌ (Jagan) సర్కార్‌ 10 శాతం ఇళ్లు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇళ్లు నిర్మించుకోవడానికి కేంద్రం రూ.1.80 లక్షలు అందిస్తే పేదలకు జగన్‌ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో రూ.6 వేల కోట్ల భూస్కామ్ జరిగిందని, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల భూ కుంభకోణాన్ని వదిలిపెట్టమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-18T18:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising