Home » LATEST NEWS
హర్యానాలో బీజేపీ మంత్రి, మహిళా ఐపీఎస్ అధికారిణి మధ్య జరిగిన వాగ్వాదం.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భూ అక్రమాల కేసు విషయంలో ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. ఎస్పీ ఖైతల్ ఉపాసనని ఆదేశించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుత్రపై కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ప్రారంభించారు.
ఏపీ శాసనసభలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు..
ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ సంబంధిత ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ వీడియోలో వీక్షించండి.
వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్పై కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని ముక్కుల చేశారని మండిపడ్డారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ సత్తా చాటింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీపీఐ ఆవిర్భవించింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
అధికారంలో ఉన్నప్పుడు అహకారంతో విర్రవీగి.. పార్టీ ప్రజాప్రతినిధుల పట్ల కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు దిగొస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారికి తెలంగాణలో ఇకపై కష్టాలు తప్పవు. అలాంటి వాటిని కట్టడిచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును తీసుకురాబోతోంది.
శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న మసూద్ బ్యాంక్ ఖాతాలో రూ.2.65 కోట్లు పొరపాటున జమ అయ్యాయి.
తెలంగాణ పుర పోరు చివరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.
శ్రీశైలం మల్లన్న మహాప్రసాదం మహా అద్భుతం. లక్షల మంది భక్తులు శివనామ స్మరణతో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే..
టెక్నాలాజీ ఎంతగా అప్డేట్ అయితే.. సైబర్ నేరగాళ్లు అంతాలా ముదిరిపోతున్నారు. గతంలో ఫోన్ కాల్ మెసేజ్లు చేసి దశ నుంచి ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్లు, వాయిస్ అనుకరణ లాంటి పలు రకాల మోసాలతో బురిడి కొట్టిస్తున్నారు.
విపక్షాల తీరుపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఓ వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి5వ తేదీన లోక్సభ స్పీకర్ కార్యాలయంలో కాంగ్రెస్ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయన అన్నారు.
వైసీపీ నేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు కోర్టుకు తరలించారు పోలీసులు. కోర్టుకు తరలించే క్రమంలో ఆయన ప్రజలకు అభివాదం చేశారు.
ఏపీ అసెంబ్లీ వేదికగా ఎన్డీఏ కూటమి పవర్ ప్యాక్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వీచ్తో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.