Home » LATEST NEWS
డిసెంబర్ 2025 నాటికి తెలంగాణ లో ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరికొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం ఆనందనిలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. హోల్ సేల్ మార్కె్ట్లో ఒక్కో గుడ్డు ధర రూ.7:30 ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.8కి చేరింది.
దొరసానిపాడులో బైక్కు సైలెన్సర్లు తీసివేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు వైసీపీ శ్రేణులు. పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దౌర్జన్యానికి దిగారు.
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. వాటికి చెక్ పెట్టాలి అనుకుంటున్నారా.. ఇదిగో ఈ వీడియో ద్వారా ఆ పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి.
దానాలు చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలు తొలగి, సంతాన సౌభాగ్యం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పేదలకు ఆహారం, దుస్తులు, ధాన్యాలు దానం చేయడం. ఆవు, పాలు, పెరుగు వంటి వస్తువులు బ్రాహ్మణులకు ఇవ్వడం..
సౌండ్లపై రాకెట్లు. ఎడ్ల బండ్లపై రాకెట్లను మోసుకెళ్లిన ఆ రోజులు ఒక చరిత్ర. విక్రమ్ సారా బాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం వంటి మహమహులు వేసిన అడుగులు.. నేడు ఇస్రోను ప్రపంచదేశాల సరసన నిలబెట్టాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.
రౌడీలను సపోర్ట్ చేసే పార్టీలను గుర్తించాల్సిన అవసరం లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనకు ఎవరూ శత్రువులు కాదని, విధానాలపై ప్రశ్నించే పార్టీలను వ్యతిరేకించనని పేర్కొన్నారు.
మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు తన ప్రవచనాల్లో హిందూ ధర్మం, పురాణాలు, సాంప్రదాయాల ఆధారంగా స్త్రీ-పురుష స్వభావాలను తరచూ వివరిస్తారు. వారి తాజా ఉదాహరణల్లో ఒకటి.. స్త్రీ కళా స్వరూపిణి, పురుషుడు శాస్త్ర స్వరూపి అనే మాట.
శీతాకాల విడిది కోసం ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు పీక్కు చేరాయి. వేర్వేరుగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మనవడు 8ఏళ్ల గంటా జిష్ణు ఆర్యన్కి గిన్నిస్ బుక్లో చోటు దక్కింది.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకారులు శనివారం సముద్రంలో వల వేయగా బాగా బరువు అనిపించింది. దీంతో వలలో పెద్దఎత్తున చేపలు పడినట్లు మత్స్యకారులు భావించారు. వలను కొద్ది దూరం లాక్కొచ్చాక అందులో తిమింగలం పడినట్లు గుర్తించారు.