ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ABN, Publish Date - Feb 11 , 2026 | 12:41 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. 20కి పైగా అంశాలపై అధికారపక్షం చర్చకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
1/5
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగే అవకాశం ఉంది.
2/5
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు టీడీపీ నేతలు, బీజేపీ నేతలు సమావేశానికి హాజరయ్యారు.
3/5
సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. 20కి పైగా అంశాలపై అధికారపక్షం చర్చకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
4/5
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్థిక కష్టనష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని గవర్నర్ చెప్పుకొచ్చారు.
5/5
కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పాలన సాగిస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Updated at - Feb 11 , 2026 | 12:45 PM