Home » LATEST NEWS
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవదహం అయ్యారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర అమరావతిలోని వేంకటపాలెం వద్ద ముగియనుంది. నేడు వాజ్పేయ్ కాంస్య విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనం ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓ బస్సు పట్టాలు దాటుతూ మధ్యలోనే ఆగిపోయింది. ప్రయాణికులు సకాలంలో స్పందించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను కలిశారు.
శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M6 బాహుబలి ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగించింది.
చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల్లో వర్గపోరు భగ్గుమంది. జగన్ పుట్టినరోజు వేడుకలను వేరు వేరుగా జరుపుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
గ్రహ స్థితుల ఆధారంగా 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాలపై అంచనాలు ఇచ్చారు. ఒక రాశి వారికి నెల మొత్తం శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు సూచించారు.
చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఈ సీజన్లో కీళ్ల నొప్పలు ఎందుకు వస్తాయి? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది వార్షిక నేర నివేదికను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు విడుదల చేశారు.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. మహిళలను తక్కువగా చూడొద్దని చెప్పే ఉద్దేశంలో కొన్ని మాటలు దొర్లాయని అది తప్పేనని నటుడు శివాజీ పేర్కొన్నారు.
డిసెంబర్ 2025 నాటికి తెలంగాణ లో ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరికొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం ఆనందనిలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. హోల్ సేల్ మార్కె్ట్లో ఒక్కో గుడ్డు ధర రూ.7:30 ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.8కి చేరింది.