Home » LATEST NEWS
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్కు ఉచ్చు బిగుస్తోంది. త్వరలో వారిపై ఛార్జ్షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. జోగి సోదరులు కల్తీ మద్యంతో ఎంత దోచుకున్నారో అధికారులు లెక్క తేల్చారు.
ఇవాళ రాశి ఫలాలు వివిధ రాశుల వారికి వివిధ రకాలుగా ఉన్నాయి. వ్యాపారం, ఆర్థిక లాభం, విద్య, గౌరవం, తదితర విషయాల గురించి జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్న వివరాల ప్రకారం..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు
2025 సంవత్సరం హస్తం పార్టీకి కలిసొచ్చిందా.. మంత్రుల మధ్య వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయా.. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
క్రిస్మస్ పండగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తింటి వారు వెరైటీ విందు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఏసురాజు అనే యువకుడికి కాకినాడ పేర్రాజు పేటకు చెందిన శాంతికి వివాహం జరిగింది.
శుక్రవారం రోజు మహిళలు జుట్టు కత్తిరించుకోవచ్చా? హిందూ ఆచారాల ప్రకారం, శుక్రవారం జుట్టు కత్తిరించుకోవడానికి మంచి రోజుగా పరిగణించబడుతుంది. శుక్రుడు సౌందర్యం, ఐశ్వర్యం, ప్రేమ, సంపదకు అధిపతి.
మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లికొడుకు ఇటీవల అరెస్ట్ అయ్యాడు. వరకట్న వేధింపులు, గృహహింస వంటి వాటిపై తొలి ఇద్దరు భార్యలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను చూడండి.
ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉండే భావోద్వేగాలు ఎల్లకాలం ఉండవని కేసీఆర్ ఎందుకో గుర్తించుకోవడానికి ఇష్టపడడం లేదు. రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అవుతున్నా.. ఇప్పటికీ పాత వ్యూహాలనే సెంటిమెంట్గా ఆసరా చేసుకోవాలని కేసీఆర్ భావించడం ఆశ్చర్యంగా ఉంది.
సాధారణంగా మగవారు మందుకు బానిస అవ్వటం.. మందు కోసం గొడవలు పడ్డం అన్నది సర్వ సాధారణంగా జరిగేదే. అయితే, ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను, హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో పాపం అనుకున్నా భారతీయులు, పొరుగు దేశం బంగ్లదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
డిసెంబర్ 2025 చివరి వారం మీన రాశి (Pisces) వారి వారఫలాన్ని జ్యోతిష్య నిపుణులు వివరంగా చెప్పారు. మీన రాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించారు.
లివర్ క్యాన్సర్కు కారణాలు, లక్షణాలు దాని చికిత్సలు గురించి అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్లోని రెనోవా NIGL హాస్పిటల్స్ డైరెక్టర్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్ర రావు లివర్ క్యాన్సర్ గురించి వివరంగా తెలియజేశారు.
తిరుపతి వేదికగా ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానాల అపూర్వ సంగమం ఆవిష్క్రుతమైంది. సంస్కృత విశ్వవిద్యాలయంలో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఒక మధ్యంతర నివేదికను విడుదల చేసింది.
కోడిపందాలు నిర్వహించేందుకు అనుమతుల కోసం ప్రజాప్రతినిధుల ద్వారా పోలీసులపై పందెం నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. పందాలాబరుల కోసం స్థలాలను వెతుకుతున్నారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టేవారి కోసం ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణను చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు. వీటికి తోడు చల్లటి గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.