ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైక్లింగ్‌ పోటీలు ప్రారంభం

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:22 PM

మక్తల్‌ నుంచి వడ్వాట్‌ రోడ్‌లో బాలబాలికలకు పది కిలోమీటర్ల సైక్లింగ్‌ పోటీలను ఆదివారం విశ్రాంత పీఈటీ గోపాలం, డీవైఎస్‌వో వెంకటే ష్‌శెట్టి జెండా ఊపి ప్రారంభించారు.

జెండా ఊపి సైక్లింగ్‌ పోటీలను ప్రారంభిస్తున్న డీఎస్‌వో

మక్తల్‌రూరల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మక్తల్‌ నుంచి వడ్వాట్‌ రోడ్‌లో బాలబాలికలకు పది కిలోమీటర్ల సైక్లింగ్‌ పోటీలను ఆదివారం విశ్రాంత పీఈటీ గోపాలం, డీవైఎస్‌వో వెంకటే ష్‌శెట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాలం మాట్లాడుతూ జిల్లా స్థాయి సైక్లింగ్‌ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన విజేతలను ఈనెల చివరి వారంలో హైదరాబాద్‌-శ్రీశైలం మట్టి రోడ్డులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని అన్నారు. పీడీలు, రమేష్‌కుమార్‌, శ్యామ్‌, రాకేష్‌, స్వరూప, సౌమ్య, గాయత్రి, 150 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. రు.

Updated Date - Feb 09 , 2025 | 11:22 PM