ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇరిగేషన్‌ శాఖకు భూములు అప్పగింత

ABN, Publish Date - Jan 30 , 2025 | 11:38 PM

మండలంలోని ఇరిగేషన్‌ శాఖకు సంబంఽధించిన భూములను రెవె ్యూ అధికారులు పంచనామా నిర్వహించి ఆ భూములను గురువారం అప్పగించారు.

గుడెబల్లూరు శివారులో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు

కృష్ణ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇరిగేషన్‌ శాఖకు సంబంఽధించిన భూములను రెవె ్యూ అధికారులు పంచనామా నిర్వహించి ఆ భూములను గురువారం అప్పగించారు. మండలంలోని గుడెబల్లూరు గ్రామ శివారులోని భూ ములను ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం సంగంబండ హైలెవెల్‌ కెనాల్‌ కోసం రైతుల నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూములను కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రెండురోజులుగా సర్వే నిర్వహించి, భూములను అప్పగిస్తున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:38 PM