England Series : చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఎంపిక నేడే
ABN, Publish Date - Jan 18 , 2025 | 05:02 AM
చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్లను శనివారం ప్రకటించనున్నారు. 15 మందితో కూడిన ఈ ప్రాథమిక
ముంబై: చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్లను శనివారం ప్రకటించనున్నారు. 15 మందితో కూడిన ఈ ప్రాథమిక జట్టులో సెలెక్షన్ కమిటీ బుమ్రాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆసీ్సతో చివరి టెస్టులో తను గాయపడిన విషయం తెలిసిందే. అలాగే, ఈనెల 22 నుంచి ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు కూడా జట్టును ప్రకటించనున్నారు.
Updated Date - Jan 18 , 2025 | 05:02 AM