ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీచ్‌ వాలీబాల్‌లో ఆంధ్రకు స్వర్ణం

ABN, Publish Date - Feb 07 , 2025 | 12:50 AM

డెహ్రాడూన్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో పసిడి పతకం కైవసం చేసుకుంది. బీచ్‌ వాలీబాల్‌ ఫైనల్లో...

  • బాక్సింగ్‌లో తెలంగాణకు కాంస్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): డెహ్రాడూన్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో పసిడి పతకం కైవసం చేసుకుంది. బీచ్‌ వాలీబాల్‌ ఫైనల్లో కె.మణికంఠ రాజు-ఎల్‌. సాయి ద్వయం 25-23, 21-19తో తమిళనాడు జోడీపై నెగ్గి, విజేతగా నిలిచింది. ఇక బాక్సింగ్‌ 91 ప్లస్‌ కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ అబ్దుల్‌ జావేద్‌కు కాంస్యం లభించింది.


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 01:16 AM