ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Literacy Rate: ఏపీలో గ్రామీణ అక్షరాస్యత 67.5 శాతం

ABN, Publish Date - Feb 11 , 2025 | 05:12 AM

ఇదే ఏడాది గానూ తెలంగాణలో 69.9 శాతమని కేంద్రప్రభుత్వం తెలిపింది. సోమవారం, లోక్‌సభలో ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా సహాయ మంత్రి జయంత్‌ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

లోక్‌సభలో కేంద్రప్రభుత్వం వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణా అక్షరాస్యత 2023-24 గానూ 67.5 శాతంగా ఉందని , ఇదే ఏడాది గానూ తెలంగాణలో 69.9 శాతమని కేంద్రప్రభుత్వం తెలిపింది. సోమవారం, లోక్‌సభలో ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా సహాయ మంత్రి జయంత్‌ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా గ్రామీణ అక్షరాస్యత 77.5 శాతంగా ఉందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

For More National News and Telugu News..

Updated Date - Feb 11 , 2025 | 05:12 AM