ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గజరాజుల బీభత్సం

ABN, Publish Date - Mar 09 , 2025 | 12:10 AM

మండలంలో నాగావళి నది ఆవల వైపు ఉన్న పూజారిగూడ సమీపంలో పంటలను, వ్యవసాయ పరిక రాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది.

కొమరాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో నాగావళి నది ఆవల వైపు ఉన్న పూజారిగూడ సమీపంలో పంటలను, వ్యవసాయ పరిక రాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. శుక్రవారం రాత్రి, శనివారం ఏనుగుల గుంపు పంటపై పడి నాశనం చేశాయి. పామాయిల్‌ మొక్కలను పీకివేశాయని, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను ధ్వంసం చేశాయని రైతు దత్తి రామ్మూర్తినాయుడు లబోదిబోమంటున్నారు. తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని ఆయన కోరారు.

Updated Date - Mar 09 , 2025 | 12:10 AM